సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి 

సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి 

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బొగ్గు గని ప్రమాదంపై చర్యలు చేపట్టింది సింగరేణి యాజమాన్యం. గని డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్ వైజర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రాథమిక విచారణలో ముగ్గురిని ప్రమాదానికి బాధ్యులుగా గుర్తించినట్లు తెలిపింది. గని మేనేజర్ కు చార్జిషీట్ జారీ చేసింది.ఇశాళ మధ్యహ్నం ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి యాజమాన్యం. ప్రమాద ఘటన విషయంలో ఇంత స్పీడుగా చర్యలు తీసుకోవడం సింగరేణి చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు కార్మికులు. 

https://www.youtube.com/watch?v=bvChYK_w1mo